గౌ శ్రీ. *అశోక్ పల్లె* గారి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా 108 యూనియన్ అధ్యక్షునిగా _Md వస్సీయోద్దిన్_ గారిని ఏకగ్రవంగా ఎన్నుకున్నారు.
అలాగే జనరల్ సెక్రటరీగా _E. చందు గౌడ్_, మరియు కోశాధికారిగా _S. సురేష్ రావు_ గార్లనీ కూడా ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌ శ్రీ Md షబ్బీర్ అహ్మద్ ( సీనియర్ ట్రేడ్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్) గారు అలాగే తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం నాయకులు మరియు వికారాబాద్ జిల్లా EMT, PILOT లు హాజరు అయ్యారు.
No comments:
Post a Comment