తేదీ18.12.2017 మంగళవారం రాత్రి 8:30 సమయంలో మహేశ్వరి అనే మహిళ,,వయస్సు 22 సంవత్సరాలు. గ్రామం:చిట్లంకుంట.మొదటి కాన్పు. అచ్చంపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో 108 అంబులెన్స్ లోనే ప్రసవం జరిగి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బాల్ నారాయణ తగిన చికిత్స అందించారు.తల్లి, బిడ్డను పైలెట్ వాహద్అలీ అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
No comments:
Post a Comment