Wednesday 14 February 2018

RTA CASE BETWEEN Shankarpally and yenkathala

వికారాబాద్...
 మోమిన్ పేట్ మండలం ఎన్కతల గ్రామానికి చెందిన విజేందర్ రెడ్డి 25 సం/గల వ్యక్తికి తీవ్ర గాయాలు.
ఈ అర్థరాత్రి శంకర్ పల్లి వైపు నుండి ఎన్కతల గ్రామానికి స్కూటర్ పై వస్తుండగా దేవరంపల్లి దగ్గర అడవి పందిని ఢీ కొనడంతో అదుపుతప్పి పడిపోయాడు.
తలకు తీవ్ర గాయాలు అవడంతో 108 సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్తితి విషమంగా ఉందని అక్కడి నుండి హైదరాబాద్ కి తరలించినట్టు 108 సిబ్బంది క్రిష్ణ, పవన్. లు తెలిపారు.👇🏻

No comments:

Post a Comment